కవి మిత్రులు డా. వూసల రజనీ గంగాధర్ గారు ఇటీవల రచించిన “తెలుగు తేజం – పి.వి. నరసింహారావు” గ్రంథానికి నేనందించిన ముందుమాట :
– డా. ఆచార్య ఫణీంద్ర





“యువభారతి” సాహితీ సాంస్కృతిక సంస్థ తొలి ప్రచురణ – “సరస్వతీ సాక్షాత్కారం” గ్రంథంలోని “నా మనసాయెనే!” అన్న ఖండ కావ్యాన్ని ఆలకించండి.
గానం : డా. ఆచార్య ఫణీంద్ర
అధ్యక్షుడు, యువభారతి